Monday, 20 July 2020

ముహూర్తం ఫిక్స్.. ఆ ఇద్దరికే జగన్ కేబినెట్‌లో చోటు..?మోపిదేవి,పిల్లి రాజీనామాలు ఆమోదం

అమరావతి: ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసారు. తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎంపిక కావటంతో వారిద్దరి స్థానంలో తిరిగి బీసీ వర్గాలకే అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల తరువాత జగన్ ఏర్పాటు చేసిన కేబినెట్ పూర్తిగా సామాజిక..ప్రాంతీయ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour