Monday, 20 July 2020

కరోనావైరస్: భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కోవిడ్-19.. దీన్ని తొలగించడం ఎలా?

కోల్‌కతాకి చెందిన 68 సంవత్సరాల సత్య డియో ప్రసాద్‌కి కోవిడ్ లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నట్లు గుర్తించారు. ఆయన కిడ్నీ సమస్యతో డయాలిసిస్ కోసం తరచుగా హాస్పిటల్‌కి వెళ్లిన సమయంలో కోవిడ్-19 సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. కోల్‌కతా నుంచి 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని పూణే నుంచి అతని కూతురు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour