Monday, 27 July 2020

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు- మూడు వర్గాలుగా విద్యార్ధులు- అంతా ఆన్ లైన్..

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ్టి నంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యమైనందున సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 4 వరకూ అడ్మిషన్లు తీసుకునేందుకు తల్లితండ్రులకు అవకాశం కల్పించింది. విద్యార్దులు లేకుండా కేవలం తల్లితండ్రులు మాత్రమే పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour