Monday, 27 July 2020

రాఫెల్.. టేకాఫ్: చైనాపై బ్రహ్మాస్త్రం: దుందుడుకు చర్యలకు చెక్: వైమానిక దళంలో.. కాస్సేపట్లో

న్యూఢిల్లీ: రాఫెల్.. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ యుద్ధ విమానాలు భారత్‌కు రాబోతోన్నాయి. ఫ్రాన్స్‌లో రూపుదిద్దుకున్న ఈ జెట్ ఫైటర్స్ కాస్సేపట్లో.. అక్కడ టేకాఫ్ తీసుకోనున్నాయి. భారత్‌కు చేరుకోనున్నాయి. తొలిదశలో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు పంపించడానికి ఫ్రాన్స్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour