Saturday, 25 July 2020

ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊసా ఇక లేరు... కరోనాతో హైదరాబాద్‌లో కన్నుమూత...

ఉద్యమాల ఉపాధ్యాయుడు,బహుజన సాహితీవేత్త,సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు అలియాస్ ఊసా కరోనా బారినపడి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(జూలై 24) రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఊసా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour