Saturday, 25 July 2020

జగన్ సర్కార్ కీలక నిర్ణయం - బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్.. ధర్మాన తొలి సంతకం..

ఏపీలో పాలనా సంస్కరణలను వేగవంతం చేస్తున్న జగన్ సర్కార్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అత్యంత అవసరమైన ఆదాయ ధృవపత్రాల జారీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. పేదలకు ఇప్పటివరకూ జారీ చేస్తున్న బియ్యం కార్డులనే ఆదాయ ధృవపత్రంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం ఫైలుపై రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇవాళ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour