Friday, 17 July 2020

హోటల్ రాజకీయం: రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైన గుర్గావ్‌లోని ఓ హోటల్ వద్దకు చేరుకున్నారు రాజస్థాన్ పోలీసులు. అయితే, వారిని అడ్డుకున్నారు హర్యానా పోలీసులు. సుమారు గంటపాటు ఇక్కడ హైడ్రామా నడిచింది. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు రెండు ఆడియో టేపులు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఆడియో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour