Friday, 17 July 2020

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ఐటీ సోదాలు: సన్నిహితుల వద్ద రూ. 6కోట్లు సీజ్

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. అదీ గాక రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సన్నిహితుల నివాసాల్లోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఢిల్లీ, కోటా, జైపూర్, ముంబైలలోని సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ కుమారుడి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour