Thursday, 16 July 2020

విశాఖ రాజధానిగా మాస్టర్‌ప్లాన్: చంద్రబాబులా గ్రాఫిక్స్ ఉండవ్: మోడీతో కాళ్లబేరాలు: సాయిరెడ్డి

అమరావతి: సాగర నగరం విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ప్రభుత్వం. అక్టోబర్‌లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్టే కనిపిస్తోంది. కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరిపాలనకు బ్రేక్ వేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదని, ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour