Thursday, 16 July 2020

అరాచకాలు ప్రశ్నిస్తే దళిత జడ్జీపైనే దాడి, ఆ రూ.5.27 కోట్లు ఎవరివీ, జగన్‌ సర్కార్‌పై లోకేశ్ ధ్వజం..

ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. రాజారెడ్డి రాజ్యాంగంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై జరిగిన రెండు ఘటనలను నారా లోకేశ్ ప్రస్తావించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులను ముక్తకంఠంతో ఖండించారు. వైసీపీ వ్యతిరేక విధానాలపై రాజీలేకుండా పోరాడుతామని స్పష్టంచేశారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour