Friday, 3 July 2020

తొలిరోజే 50,449 మందికి ఉద్యోగాలు.. ఆప్కాస్‌తో ఔట్ సోర్సింగ్ వ్యవస్థలో మార్పులు: సీఎం జగన్

‘‘పాదయాత్ర సమయంలో ఎంతోమంది కాంట్రాక్టు ఉద్యోగులు నా దగ్గరికొచ్చి బాధలు చెప్పుకున్నారు. ఉద్యోగాలు పొందడానికి లంచాలు ఇచ్చామని, తర్వాత జీతం కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లు సతాయిస్తున్నారని, వచ్చే జీతం కూడా ఏ మూలకు సరిపోవడంలేదని విలపించారు. ఏ జిల్లాలో చూసినా అదే పరిస్థితి ఉండేది. నాటి సీఎం చంద్రబాబు, ఆయన సమీప బంధువు భాస్కర్‌ నాయుడు తదితరులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour