Friday, 3 July 2020

కరోనా కాటు: ఏపీలో 206 మంది బలి: ఆ రెండు జిల్లాలో మరణమృదంగం: వందల్లోనే పాజిటివ్ కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్ మరణాల సంఖ్య 200 మార్క్‌ను దాటింది. కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 207కు చేరుకుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ప్రత్యేకించి- రెండు జిల్లాల్లో మృతుల సంఖ్య
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour