Wednesday, 22 July 2020

399 మంది ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష! ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పంద్రాగస్టు రోజున రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం 399 మందికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతరం చేసినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన వీరిని.. వివిధ జైళ్ల నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. ఖైదీల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour