Wednesday, 22 July 2020

తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా వైరస్ కేసులు.. తొమ్మిది మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వెయ్యికి పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరం గురించి అయితే చెప్పక్కర్లేదు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,554 మందికి కరోనా వైరస్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం సంఖ్య 49,259కి చేరింది. వైరస్ సోకి 9 మంది బుధవారం చనిపోగా.. ఇప్పటివరకు చనిపోయిన మొత్తం సంఖ్య 438కి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour