Wednesday, 8 July 2020

నీరవ్ మోడీకి చెందిన రూ. 329 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ముంబై: పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టం 2018 ప్రకారం వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన రూ. 329.66 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం వెల్లడించింది. ముంబైలోని పీఎన్బీ బ్రాంచీలో 2 బిలియన్ డాలర్లకు పైగా బ్యాంకు మోసం చేసి మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ, అతని మామ మెహుల్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour