Wednesday, 8 July 2020

2035లో ఆర్జేడీదే కేంద్రంలో అధికారం.. కానీ, 15 ఏళ్లలో జరిగిన తప్పులపై తేజస్వి యాదవ్ సారీ...

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 15 ఏళ్ల లాలూ-రబ్రీ హయాంలో తప్పు చేస్తే క్షమించాలని కోరారు. ఆయన ఇదివరకు కూడా ఇదేవిధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 24వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి తేజస్వి యాదవ్ మాట్లాడారు. తన తల్లి, తండ్రి అధికారంలో తప్పు చేసి ఉంటే మన్నించాలని కోరారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour