Friday, 5 June 2020

వీఆర్వో వ్యవస్థ రద్దు..? మరోసారి తెరపైకి అంశం, బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్

మరోసారి తెరపైకి వీఆర్వో వ్యవస్థ అంశం వచ్చింది. వాస్తవానికి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ఆడపా దడపా చెబుతూ వస్తోన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీ వేయగా.. వీఆర్వోలు ఉండాల్సిందేనని తెలిపింది. కమిటీ సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour