Friday, 5 June 2020

చైనాపై కొత్త స్ట్రాటజీ: టైమ్, ప్లేస్ ఫిక్స్: చర్చల్లో పాల్గొనబోయేది వీరే: భారీ బ్యాక్‌గ్రౌండ్

న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి..సరిహద్దు వివాదానికి.. తెర దించే దిశగా తొలి అడుగు కాస్సేపట్లో పడబోతోంది. మాటిమాటికీ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి వచ్చి మరీ బుసలు కొడుతోన్న డ్రాగన్ కంట్రీతో భారత్ చర్చలకు సిద్ధపడింది. లడక్ సెక్టార్‌లోని భారత్‌కు చెందిన కొంత భూభాగాన్ని తమదేనంటూ రచ్చ చేస్తోన్న చైనా దూకుడును చర్చల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour