Wednesday, 24 June 2020

అందుకే మాట్లాడాల్సి వచ్చింది.. వైసీపీ షోకాజ్ నోటీసులపై రఘురామ కృష్ణం రాజు రియాక్షన్...

వైసీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుల చేశారు. షోకాజ్ నోటీసులు అందిన తర్వాత చాలామంది తనకు ఫోన్లు బైట్ కావాలని,కలవాలని అడుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎవరినీ తనవద్దకు రావొద్దని చెప్పానని... అలాగే షోకాజ్ నోటీసులపై
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour