Wednesday, 24 June 2020

కంత్రి, ఓ మంత్రి మధ్యలో ఇంతి పోస్టు... సీఎం జగన్ స్పందించాలన్న వర్ల రామయ్య

కంత్రీ , ఓ మంత్రి, మధ్యలో ఇంతి పోస్టులో వాస్తవాలపై నిగ్గు తేల్చాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విశాఖ రాసలీలలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.ఇక ఈ వ్యవహారంపై విశాఖలో ఎవరిని అడిగిన వివరాలు చెబుతారని, ఇప్పటికే ఇంటిలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ నుండి ముఖ్యమంత్రికి నివేదికలు వచ్చి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour