Friday, 12 June 2020

ఏసీబీ కోర్టులో అచ్చెన్న... అనుచరులతో వెళ్లిన లోకేష్.. అర్ధరాత్రి హైడ్రామా...

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో స్కామ్‌కి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి,టీడీపీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడుని అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఆయన్ను విచారించనున్నారు. అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ అర్ధరాత్రి హైడ్రామా కొనసాగుతోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour