Thursday, 11 June 2020

లాక్‌డౌన్ టు బీ కంటిన్యూ: అన్‌లాక్ 1.0 ఫెయిలైతే తప్పదు, ‘మహా’ సీఎం ఉద్దవ్ ఇండికేషన్స్...

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఎక్కువగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్క్ దాటింది. మృతుల సంఖ్య 3 వేల పైచిలుకు గానే ఉంది. లాక్ డౌన్ 5.0 నిబంధనల సడలింపులు.. అన్ లాక్ 1.0తో మాల్స్, రెస్టారెంట్లు కూడా తెరిచిన సంగతి తెలిసిందే. దీంతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour