Tuesday, 23 June 2020

పరీక్షలు వద్దు: పవన్ కల్యాణ్, ప్రస్తుత పరిస్థితిలో నిర్వహించలేం, సర్కార్‌కు సూచన

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో విద్యార్థుల అన్నీ పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. పదో తరగతి పరీక్షల మాదిరిగానే మిగతా ఎగ్జామ్స్ కూడా పాస్ చేయాలని సూచించింది. వైరస్ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో.. విద్యార్థులు పరీక్షల పేరుతో ఇతర పట్టణాలు/నగరాలకు వెళ్లడం అంతా శ్రేయస్కరం కాదు అని జనసేన అధినేత పవన్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour