Tuesday, 23 June 2020

ఆర్జేడీకి భారీ ఎదురుదెబ్బ, ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామా, జేడీయూలో చేరిక, ఫలించిన నితీశ్ వ్యుహాం..

మరికొద్దిరోజుల్లో బీహర్ మండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులో జేడీయూ-ఆర్జేడీ ఉన్నాయి. కానీ ఆర్జేడీలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలులో ఉండగా.. పార్టీని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ లీడ్ చేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలతో అతనికి పొసగడం లేదు. సీనియర్ నేతలు కొందరు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour