Thursday, 4 June 2020

విజయవాడ విద్యుత్‌ సౌధాలో కరోనా కలకలం: ఒక ఉద్యోగికి కరోనా..టెన్షన్ లో ఉద్యోగులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన వారు,లోకల్ కాంటాక్ట్,అలాగే వలస కూలీలతో కరోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతున్న తీరు ఏపీ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటికి మొన్న ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కేసు నమోదు కాగా,ఇక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour