Thursday, 4 June 2020

టీడీపీలో మరో వికెట్: మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై: చంద్రబాబు సొంత జిల్లాలో..ఆప్తుడిగా: వైసీపీ వైపు

చిత్తూరు: రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచీ వలసల బెడదను ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. అధికారాన్ని కోల్పోయిన ఏడాది కాలంలోనే జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కడప, ప్రకాశం వంటి కొన్ని జిల్లాలు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా ఉంటూ వస్తోన్న పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి వంటి నాయకులు, వారి కుమారులు, అనుచరులు గుడ్‌బై చెబుతున్నారు. దీనికి అడ్డుకట్ట పడట్లేదు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour