Tuesday, 30 June 2020

డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌కు కరోనా పాజిటివ్, మరో నలుగురికి కూడా, క్వారంటైన్‌‌లో ఫ్యామిలీ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వైరస్ వణికించగా.. హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి కూడా వైరస్ వచ్చింది. అదే రోజే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు వైరస్ నిర్దారణ అయ్యింది. ప్రజాప్రతినిధులకు వైరస్ ఎలా వచ్చిందనే అంశంపై స్పష్టత లేదు. ఐదుగురు నేతలు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour