Tuesday, 30 June 2020

ఏపీలో ఆ రెండు జిల్లాల్లో ఒక్కరోజే వందకు పైగా: గంటగంటకూ ప్రమాదకరంగా: బిత్తరపోతోన్న అధికారులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. గంటగంటకూ బలపడుతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను వ్యర్థం చేస్తూ.. రోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో కనిపిస్తోన్న వేగం అధికారులను బిత్తరపోయేలా చేస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా కరోనా కేసులు నమోదవుతుండటం పట్ల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour