Tuesday, 9 June 2020

మెగాస్టార్ అండ్ టాలీవుడ్ టీమ్‌కు అమరావతి రైతుల పోరాట సెగ: మిట్టమధ్యాహ్నం గెస్ట్‌హౌస్ వద్ద

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడానికి రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలకు అమరావతి ప్రాంత రైతులు తమ ధర్నా రుచి చూపించారు. మిట్టమధ్యాహ్నం ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా అమరావతి ప్రాంత రైతులు టాలీవుడ్ ప్రముఖులకు తమ డిమాండ్లను వినిపించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేలా వైఎస్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour