Tuesday, 9 June 2020

కరోనా కట్టడికి 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు .. ఎక్కడెక్కడ అంటే

భారతదేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మంగళవారం 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయం తీసుకుంది. 50కి పైగా జిల్లాలు,మునిసిపాలిటీలలో ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయంగా వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను ఇస్తూ పనిచేస్తాయి. మురుగు నీటిలోనూ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour