Thursday, 18 June 2020

కేసీఆర్, వైఎస్ జగన్‌కు ప్రధాని పిలుపు: ఈ సాయంత్రమే: అఖిలపక్ష భేటీ.. చైనాపై రణనీతి

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల అనంతరం చైనాపై కఠిన వైఖరిని అనుసరించబోతోంది కేంద్ర ప్రభుత్వం. తాడోపేడో తేల్చుకోవడానికి సమాయాత్తమౌతోంది. చైనాను దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలనే అంశంపై శుక్రవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour