Thursday, 18 June 2020

నేడే పెద్దల సభకు ఎన్నికలు.. ఏపీలో 4 సీట్లకు జరగనున్న పోలింగ్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి నెలలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఈ రోజు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కౌంటింగ్ కూడా ఈ రోజే సాయంత్రం 5 గంటలకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour