Thursday, 25 June 2020

వైయస్ జగన్ ... చరిత్ర మీ విధ్వంసాన్ని,ఉన్మాదాన్నీ మరచిపోదు : విరుచుకుపడిన చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ఏడాది కాలంగా ఏపీలో ఉన్మాద పాలన సాగుతుందని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు . ఇక అచ్చెన్నాయుడుపై అర్దరాత్రి కుట్ర జరిగిందని, ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ నాయకుల అరెస్ట్ లపై ఆయన నిప్పులు చెరిగారు . వైసీపీ పాలన అరాచక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour