Thursday, 25 June 2020

రాందేవ్ కరోనా కిట్ కు వరుస షాక్ లు- ప్రభుత్వాల నిషేధం, నెటిజన్ల ఫైర్- తెలియదన్న కేంద్రం..

కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ దానికి విరుగుడు అంటూ పతంజలి వ్యవస్ధాపకుడు బాబా రాందేవ్ తీసుకొచ్చిన కరోనా కిట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కిట్ ను సాధారణ జనంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తుండగా...కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో నెటిజన్లు రాందేవ్ బాబాను సామాజిక మాధ్యమాల్లో ఓ ఆటాడేసుకుంటున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour