Thursday, 25 June 2020

రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?

వరుసగా చోటుచేసుకుంటోన్న అనూహ్య పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. సొంత పార్టీపై ధిక్కారస్వరం వినిపిస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వైసీపీ జారీచేసిన షోకాజ్ నోటీసులపై సంచలన రీతిలో స్పందించిన తర్వాత.. ఏపీ బీజేపీ సీఎం జగన్ పై విమర్శల దాడిని ఉధృతం చేసింది. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు.. బ్రేక్ పడింది ఇందుకేనంటూ బాంబు పేల్చిన మంత్రి బాలినేని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour