Thursday, 25 June 2020

కరోనా మందు అందుకుంటున్న తొలి 5 రాష్ట్రాల్లో తెలంగాణ: రెండో విడత విజయవాడకు

న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించనున్న ఔషధం 'కొవిఫర్'ను తొలి విడతగా ఐదు రాష్ట్రాల్లో అందజేశారు. వీటిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటం గమనార్హం. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుతోపాటు తెలంగాణ రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపారు. తెలంగాణలో కరోనా కల్లోలం: 10వేలు దాటిన కేసులు, మరో ఐదు మరణాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour