Wednesday, 20 May 2020

Cyclone Amphan: బెంగాల్‌లో 10 మందికిపైగా మృతి, సీఎం మమత రివ్యూ

కోల్‌కతా: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆంపన్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 10-12 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. సచివాలయం నుంచే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ఆమె సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావంతో కోల్‌కతాలో భారీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour