Thursday, 21 May 2020

ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఫలితం ఇదా: జగన్ ప్రభుత్వానికి టీడీపీ పవర్ షాక్: రాష్ట్రవ్యాప్తంగా

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం.. నిరసనల పర్వానికి తెర తీసింది. మరో యుద్ధాన్ని ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు వేల రూపాయల్లో రావడాన్ని నిరసిస్తూ నిరసన దీక్షలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ధర్నాలను నిర్వహిస్తున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour