Thursday, 21 May 2020

నేడు రాజీవ్ గాంధీ వర్థంతి..!అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలన్న టీపిసిసి నేతలు..!!

హైదరాబాద్ : మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నింళులు అర్పించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమానికి కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్ గాంధీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour