Thursday, 21 May 2020

అంఫన్ తుఫాన్ తో ఏపీకి తప్పిన గండం: ఊపిరి పీల్చుకున్న తీరప్రాంత ప్రజలు

వాయవ్య బంగాళాఖాతం మీదుగా అంఫన్ పెనుతుఫాన్ ముంచుకొస్తుందని భయపడిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతి తీవ్ర తఫాను అంఫన్ తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. అంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో తీరాన్ని దాటింది. నిన్న రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్యనున్న సుందరబన్‌ ప్రాంతానికి దగ్గరగా తుఫాను తీరాన్ని తాకినట్టు ఐఎండీ వెల్లడించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour