Saturday, 30 May 2020

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నా ప్రభుత్వ పాలనకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు హైదరాబాద్ నుంచి ఆఘమేఘాల మీద ఉద్యోగులను ఏపీ సచివాలయానికి రప్పించడం వైరస్ వ్యాప్తికి దారులు తెరిచింది. హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో అమరావతి వచ్చిన ఓ ఉద్యోగికి ఇప్పుడు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను మంగళగిరిలోని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour