Saturday, 30 May 2020

మెడిసిన్ విద్యార్థులకు జగన్ సర్కార్ గిఫ్ట్ : పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు, విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే వైద్య విద్య ఫీజులు తగ్గిస్తూ మెడిసిన్ చదవాలనే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ రోజుల్లో మెడిసిన్ చదవాలంటే ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చదవాలని కోరిక ఉన్నా, టాలెంట్ ఉన్నప్పటికీ అధిక ఫీజులతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour