Wednesday, 27 May 2020

తమిళనాడు సీఎం ఆపీసుగా జయలలిత ఇల్లు- మద్రాస్ హైకోర్ట్ సంచలన సూచన...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్ధాపకురాలు జయలలిత గతంలో నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్ ఇంటిని ఆమె స్మారక చిహ్నంగా మార్చేందుకు పళనిస్వామి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్రాస్ హైకోర్ట్ బ్రేక్ వేసింది. ప్రత్యేక ఆర్డినెన్స్ జారీతో పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను హైకోర్టు అడ్డుకుంది. దీనిపై జయలలిత వారసులు దీపక్,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour