Wednesday, 27 May 2020

ఆల్‌ఖైదాకు నిధులు సేకరించిన ఇబ్రహీం జుబేర్ మొహమ్మద్ త్వరలో హైదరాబాద్‌కు..

హైదరాబాద్: అమెరికాలో ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాకు భారీగా నిధులు సమీకరించిన తెలంగాణ ఇంజినీర్ ఇబ్రహీం జుబేర్ మొహమ్మద్‌ను కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరానికి తీసురానున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికాలోని ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించిన తెలంగాణ ఇంజినీర్ విడుదల ఈ క్రమంలోనే 40ఏళ్ల జుబేర్ కూడా విడుదలయ్యాడు. ఇటీవల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour