బెంగళూరు: వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి రైల్వేశాఖ నడిపిస్తోన్న శ్రామిక్ స్పెషల్ రైలు సర్వీసులన్నింటినీ కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి పట్టాలెక్కాల్సిన మూడు శ్రామిక్ స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. దీనితో వలస కార్మికులను
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment