Tuesday, 5 May 2020

బిల్డర్లు, రియల్టర్లతో భేటీ..రాజకీయ ఒత్తిళ్లు: వలస కార్మికులకు షాక్: అన్ని శ్రామిక్ రైళ్లు రద్దు

బెంగళూరు: వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి రైల్వేశాఖ నడిపిస్తోన్న శ్రామిక్ స్పెషల్ రైలు సర్వీసులన్నింటినీ కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి పట్టాలెక్కాల్సిన మూడు శ్రామిక్ స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. దీనితో వలస కార్మికులను
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour