Tuesday, 5 May 2020

ఇస్తే ఆ పవర్ ఇవ్వండి.. లేదా డబ్బులు ఇవ్వండి.. కేంద్రంపై కుండబద్దలు కొట్టిన కేసీఆర్

మంగళవారం(ఏప్రిల్ 5) రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ అంశంపై కూలంకషంగా మాట్లాడారు. కరోనా లాక్ డౌన్,ధాన్యం కొనుగోళ్లు,వలస కార్మికులు,ప్రతిపక్షాల రాజకీయాలు,కేంద్రం మౌనం వంటి అనేక విషయాలపై తమ వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ మౌనంపై ఒకింత ఘాటు గానే స్పందించారు. కేంద్రం తప్పుడు విధానాలు అవలంభిస్తోందన్న కేసీఆర్..
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour