Friday, 15 May 2020

మాఫీ కరో: యజమానికి వలసకూలీ భావోద్వేగ లేఖ, నేను దొంగను కాను అని.. కానీ...?

లాక్‌డౌన్ వల్ల వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉన్న చోట పని ఉండదు. తినడానికి తిండి కూడా లేకపోవడంతో.. తిరిగి సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అలా వెళుతోన్న వలసకూలీలకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నడిచి వెళ్తుంటే.. మరికొందరు సైకిల్‌ మీద వెళ్తున్నారు. మరికొందరు ట్రక్కుల మీద వెళ్తూ.. వెళ్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శనివారం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour