Friday, 15 May 2020

గుడ్ న్యూస్: భారత్‌కు వెంటిలేటర్లు, మోడీ నా బెస్ట్ ఫ్రెండ్: డొనాల్డ్ ట్రంప్

భారత్‌, ప్రధాని మోడీతో తనకున్న అనుబంధాన్ని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కొంటాయని చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. అంతేకాదు భారత్‌కు వెంటిలేటర్లు సరఫరా చేస్తామని.. ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. శనివారం క్యాంప్ డేవిడ్ వెళ్లేముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ ముచ్చటించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour