భారత్, ప్రధాని మోడీతో తనకున్న అనుబంధాన్ని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ కలిసి కరోనా వైరస్ను ఎదుర్కొంటాయని చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. అంతేకాదు భారత్కు వెంటిలేటర్లు సరఫరా చేస్తామని.. ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. శనివారం క్యాంప్ డేవిడ్ వెళ్లేముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ ముచ్చటించారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment