Thursday, 7 May 2020

అర్ధరాత్రి వైజాగ్ ఎయిర్‌పోర్ట్:విషవాయువులు వెలువడిన వేళ..విశాఖకు చేరిన స్పెషల్ ఫ్లైట్: కాస్సేపట్లో..

విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా పారా టెరిటియరీ బ్యూటిల్ కెటెహాల్ (పీటీబీసీ) కెమికల్స్‌ను తెప్పించింది. 500 కేజీలతో పీటీబీసీ కెమికల్స్ విశాఖపట్నానికి చేరకున్నాయి. దీన్ని వినియోగించడానికి అవసరమైన ప్రత్యేక నిపుణులతో కూడిన ఎయిరిండియా స్పెషల్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour