Thursday, 7 May 2020

విశాఖలో విష వాయువులు పుట్టుకొచ్చిన వేళ.. జగన్ సర్కార్ సరికొత్త షాక్: మరో నోటీసు: సుమోటోగా..

విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పుట్టుకొచ్చిన విష వాయువుల వల్ల వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిది మంది మరణించారు. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో వెలువడిన ఈ విష వాయువులు విశాఖపట్నాన్ని ఉక్కిరి బిక్కిరికి గురి చేశాయి. గోపాలపట్నం మండలం మొత్తం దీని బారిన పడింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour